పుర పోరులో మంత్రుల జోరు..గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూకుడు

రాష్ట్ర ప్రజలు పదేళ్ల రావణాసుర పాలనకు ముగింపు పలికి ప్రజా పరిపాలనను తీసుకొచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఏదులాపురం మున్సిపాలిటీలో విస్తృత ప్రచారం నిర్వహించారు

పుర పోరులో మంత్రుల జోరు..గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూకుడు
రాష్ట్ర ప్రజలు పదేళ్ల రావణాసుర పాలనకు ముగింపు పలికి ప్రజా పరిపాలనను తీసుకొచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఏదులాపురం మున్సిపాలిటీలో విస్తృత ప్రచారం నిర్వహించారు