మన్యంలో బలమైన శక్తిగా టీడీపీ

గిరిజన ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ బలమైన శక్తిగా ఎదగాలని రాష్ట్ర మహిళా శిశు, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పాడేరు నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో ఆదివారం ఇక్కడ నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

మన్యంలో బలమైన శక్తిగా టీడీపీ
గిరిజన ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ బలమైన శక్తిగా ఎదగాలని రాష్ట్ర మహిళా శిశు, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పాడేరు నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో ఆదివారం ఇక్కడ నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.