మహారాష్ట్రను ముంచెత్తిన వర్షం.. 13 మంది మృతి

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

మహారాష్ట్రను ముంచెత్తిన వర్షం.. 13 మంది మృతి
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.