"మా నాన్నను చంపేశారు": కాక్‌పిట్‌లో నిద్రిస్తున్న యజమాని వీడియో షేర్ చేస్తూ జై పవార్ ఆవేదన

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు జై పవార్ తాజాగా ఓ సంచలన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ముఖ్యంగా తన తండ్రి చనిపోయిన విమాన ప్రమాదం వెనుక విమానయాన సంస్థ వీఎస్‌ఆర్ వెంచర్స్ ఘోరమైన నిర్లక్ష్యం ఉందని ఆరోపిస్తూ.. అదే సంస్థకు చెందిన మరో విమానం వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఆ వీడియోలో విమానయాన సంస్థ యజమాని స్వయంగా ప్రదాన పైలట్ సీటులో కూర్చుని గాఢ నిద్రలో ఉండగా.. పక్కనే పైలెట్ విమానాన్ని నడుపుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు జై పవార్ తాజాగా ఓ సంచలన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ముఖ్యంగా తన తండ్రి చనిపోయిన విమాన ప్రమాదం వెనుక విమానయాన సంస్థ వీఎస్‌ఆర్ వెంచర్స్ ఘోరమైన నిర్లక్ష్యం ఉందని ఆరోపిస్తూ.. అదే సంస్థకు చెందిన మరో విమానం వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఆ వీడియోలో విమానయాన సంస్థ యజమాని స్వయంగా ప్రదాన పైలట్ సీటులో కూర్చుని గాఢ నిద్రలో ఉండగా.. పక్కనే పైలెట్ విమానాన్ని నడుపుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.