రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం - హైకోర్టు నిర్మాణ పనులు ప్రారంభం
రాష్ట్ర రాజధాని అమరావతిలో కీలక ఘట్టం చోటు చేసుకుది. హైకోర్టు నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనులను పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రారంభించిారు.8వ అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఉండనుంది.