రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు-ట్రైలర్ ఢీకొని ఆరుగురు మృతి

జోధ్‌పూర్-బలోత్రా రహదారిపై బస్సు, ట్రైలర్ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మరణించారు. పలువురు క్షతగాత్రులు MDM ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు-ట్రైలర్ ఢీకొని ఆరుగురు మృతి
జోధ్‌పూర్-బలోత్రా రహదారిపై బస్సు, ట్రైలర్ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మరణించారు. పలువురు క్షతగాత్రులు MDM ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.