పంటలు పండించే రైతన్నలు.. ఇకపై పవర్ను ఉత్పత్తి చేయనున్నారు. కేవలం మూడెకరాల భూమి ఉంటే చాలు.. ఏటా రూ.10 లక్షలకు పైగా ఆదాయం సంపాదించుకోవచ్చు.. పదేండ్ల తర్వాత ఈ మొత్తం రూ.40 లక్షలకు పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం కుసుమ్’ పథకంతో ఇది సాధ్యం కానుంది.
పంటలు పండించే రైతన్నలు.. ఇకపై పవర్ను ఉత్పత్తి చేయనున్నారు. కేవలం మూడెకరాల భూమి ఉంటే చాలు.. ఏటా రూ.10 లక్షలకు పైగా ఆదాయం సంపాదించుకోవచ్చు.. పదేండ్ల తర్వాత ఈ మొత్తం రూ.40 లక్షలకు పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం కుసుమ్’ పథకంతో ఇది సాధ్యం కానుంది.