దిగువ కోర్టు తీర్పుతో అంతా అయిపోలేదు.. అసలు న్యాయం ముందుంది: సీఎం రేఖా గుప్తా కీలక వ్యాఖ్యలు
దిగువ కోర్టు తీర్పుతో అంతా అయిపోలేదు.. అసలు న్యాయం ముందుంది: సీఎం రేఖా గుప్తా కీలక వ్యాఖ్యలు
కేజ్రీవాల్ నిర్దోషిత్వం ఒక డ్రామా; సాక్ష్యాలను తారుమారు చేశారు. నిజంగా నిజాయితీ ఉంటే లిక్కర్ పాలసీని ఎందుకు రద్దు చేశారు?" అని నిలదీసిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. దిగువ కోర్టు తీర్పుపై ఘాటు విమర్శలు.
కేజ్రీవాల్ నిర్దోషిత్వం ఒక డ్రామా; సాక్ష్యాలను తారుమారు చేశారు. నిజంగా నిజాయితీ ఉంటే లిక్కర్ పాలసీని ఎందుకు రద్దు చేశారు?" అని నిలదీసిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. దిగువ కోర్టు తీర్పుపై ఘాటు విమర్శలు.