రైతు డిస్కమ్.. మరణశాసనమే..అసెంబ్లీలో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం దారుణం
పంజాగుట్ట, వెలుగు: దేశంలో ఏ రాష్ట్రమూ చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం ‘రైతు డిస్కమ్’ను ఏర్పాటు చేసి రైతులను తీవ్ర కష్టాల్లోకి నెడుతోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు.