రేపటి నుంచి మోదకొండమ్మ గర్భగుడి మూసివేత

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ ఆలయ గర్భగుడిని ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ నెల 9వ తేదీ వరకు మూసివేస్తారు. తిరిగి ఈ నెల 10న తెరిచి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

రేపటి నుంచి మోదకొండమ్మ గర్భగుడి మూసివేత
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ ఆలయ గర్భగుడిని ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ నెల 9వ తేదీ వరకు మూసివేస్తారు. తిరిగి ఈ నెల 10న తెరిచి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.