వెలుగుమట్ల నిర్వాసితులకు స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు - ఈనెల 15లోపు పట్టాలు
వెలుగుమట్ల నిర్వాసితులకు స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు - ఈనెల 15లోపు పట్టాలు
ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల నిర్వాసితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 15వ తేదీలోపు పట్టాలిచ్చేందుకు సిద్ధమైంది. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు కట్టించనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి వెల్లడించారు.
ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల నిర్వాసితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 15వ తేదీలోపు పట్టాలిచ్చేందుకు సిద్ధమైంది. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు కట్టించనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి వెల్లడించారు.