AP Temperatures : ఇక భానుడి ప్రతాపం - ఏపీలో పెరుగుతున్న ఎండలు, ఈ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు...!
రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఆదివారం అత్యధికంగా అనంతపురంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 38.4 డిగ్రీలుగా నమోదైంది.