విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన భారీ ప్రమాదంపై ప్రధానమంత్రి మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని అన్నారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన భారీ ప్రమాదంపై ప్రధానమంత్రి మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని అన్నారు.