వాస్తవం ఇదేగా.. ప్రజలే నిజమైన విజేతలు.. పౌరుల సహకారం ఉంటే ఏదైనా సాధించవచ్చు..!

సింహపురిని పాలించే విక్రమ వర్మ వృద్ధుడయ్యాడు. ఆయన తన కొడుకు జయకేతుకి పట్టాభిషేకం చేసి తాను విశ్రాంతి  తీసుకోవాలనుకున్నాడు. ఆ మాట మంత్రి మహేంద్రునితో చెప్పాడు.

వాస్తవం ఇదేగా.. ప్రజలే నిజమైన విజేతలు.. పౌరుల సహకారం ఉంటే ఏదైనా సాధించవచ్చు..!
సింహపురిని పాలించే విక్రమ వర్మ వృద్ధుడయ్యాడు. ఆయన తన కొడుకు జయకేతుకి పట్టాభిషేకం చేసి తాను విశ్రాంతి  తీసుకోవాలనుకున్నాడు. ఆ మాట మంత్రి మహేంద్రునితో చెప్పాడు.