సింగరేణి ప్రైవేటీకరణకు కుట్ర..స్కాములపై సీబీఐ విచారణ జరిపించాలి

జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి/జమ్మికుంట, వెలుగు : సింగరేణిని ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందని, సింగరేణిలో జరిగే స్కామ్‌‌‌‌‌‌‌‌లపై సీబీఐ, విజిలెన్స్‌‌‌‌‌‌‌‌ విచారణ జరపాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌‌‌‌‌రావు అన్నారు. శుక్రవారం భూపాలపల్లిలో జరిగిన సింగరేణి పరిరక్షణ సదస్సులో ఆయన మాట్లాడారు.

సింగరేణి ప్రైవేటీకరణకు కుట్ర..స్కాములపై సీబీఐ విచారణ జరిపించాలి
జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి/జమ్మికుంట, వెలుగు : సింగరేణిని ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందని, సింగరేణిలో జరిగే స్కామ్‌‌‌‌‌‌‌‌లపై సీబీఐ, విజిలెన్స్‌‌‌‌‌‌‌‌ విచారణ జరపాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌‌‌‌‌రావు అన్నారు. శుక్రవారం భూపాలపల్లిలో జరిగిన సింగరేణి పరిరక్షణ సదస్సులో ఆయన మాట్లాడారు.