సంజీవని ప్రాజెక్టు అమలు తీరుపై సీఎం చంద్రబాబు ఆరా

చిత్తూరు జిల్లా కుప్పంలో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. కుప్పం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్, డయాలసిస్ సెంటర్లను చంద్రబాబు ప్రారంభించారు.

సంజీవని ప్రాజెక్టు అమలు తీరుపై సీఎం చంద్రబాబు ఆరా
చిత్తూరు జిల్లా కుప్పంలో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. కుప్పం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్, డయాలసిస్ సెంటర్లను చంద్రబాబు ప్రారంభించారు.