స్టీల్‌ప్లాంట్‌ బాధితులకు న్యాయం చేయాలి

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని, కార్మికులకు భద్రత కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు, ఎస్‌.కృష్ణవేణి డిమాండ్‌ చేశారు.

స్టీల్‌ప్లాంట్‌ బాధితులకు న్యాయం చేయాలి
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని, కార్మికులకు భద్రత కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు, ఎస్‌.కృష్ణవేణి డిమాండ్‌ చేశారు.