బిడ్డల గొంతుకోసి.. ఆపై తానూ కోసుకున్న తల్లి

ఓ తల్లి తన ఇద్దరు బిడ్డల గొంతుకోసి చంపి.. తానూ గొంతు కోసుకుంది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం వెదుళ్లవలసలో సోమవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది.

బిడ్డల గొంతుకోసి.. ఆపై తానూ కోసుకున్న తల్లి
ఓ తల్లి తన ఇద్దరు బిడ్డల గొంతుకోసి చంపి.. తానూ గొంతు కోసుకుంది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం వెదుళ్లవలసలో సోమవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది.