‘సత్యమేవ జయతే’.. కుట్రలు బట్టబయలయ్యాయి: హైకోర్టు తీర్పుపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పును మాజీ మంత్రి హరీశ్ రావు స్వాగతించారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. ‘X’ వేదికగా ట్వీట్ చేశారు.

‘సత్యమేవ జయతే’.. కుట్రలు బట్టబయలయ్యాయి: హైకోర్టు తీర్పుపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పును మాజీ మంత్రి హరీశ్ రావు స్వాగతించారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. ‘X’ వేదికగా ట్వీట్ చేశారు.