విద్యార్థులకు నాణ్యమైన విద్య, మంచి ఆహారం: మంత్రి సంధ్యారాణి

విద్యార్థులకు నాణ్యమైన విద్య, మంచి ఆహారం, వసతి కల్పించాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య, మంచి ఆహారం: మంత్రి సంధ్యారాణి
విద్యార్థులకు నాణ్యమైన విద్య, మంచి ఆహారం, వసతి కల్పించాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు.