'జిహాద్‌లో చేరండి.. భారత్‌పై దాడి చేయండి': పహల్గామ్ వార్షికోత్సవం వేళ ఉగ్రవాదుల కొత్త ఆడియో

పహల్గామ్ రక్తపాతం జరిగి ఏడాది పూర్తి అవుతున్న వేళ.. ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ మరోసారి విష ప్రచారం చేసింది. ఈసారి పురుషులనే కాకుండా.. ఇంట్లో ఉండే మహిళలను కూడా కత్తులు పట్టాలని, జీహాద్‌లో భాగం కావాలని పిలుపునిచ్చింది. అబ్దుల్ రవూఫ్ విడుదల చేసిన ఆ తాజా ఆడియోలో మరిన్ని అంశాల గురించి కూడా మాట్లాడాడు. ఓ నాలుగంటి వైపే అందరినీ నడిపించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా.

'జిహాద్‌లో చేరండి.. భారత్‌పై దాడి చేయండి': పహల్గామ్ వార్షికోత్సవం వేళ ఉగ్రవాదుల కొత్త ఆడియో
పహల్గామ్ రక్తపాతం జరిగి ఏడాది పూర్తి అవుతున్న వేళ.. ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ మరోసారి విష ప్రచారం చేసింది. ఈసారి పురుషులనే కాకుండా.. ఇంట్లో ఉండే మహిళలను కూడా కత్తులు పట్టాలని, జీహాద్‌లో భాగం కావాలని పిలుపునిచ్చింది. అబ్దుల్ రవూఫ్ విడుదల చేసిన ఆ తాజా ఆడియోలో మరిన్ని అంశాల గురించి కూడా మాట్లాడాడు. ఓ నాలుగంటి వైపే అందరినీ నడిపించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా.