సామాన్యులకూ శ్రీవారి అభిషేక సేవ దర్శనం

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులకు శుక్రవారం అరుదైన అవకాశం లభించింది. 5,850 మంది సామాన్య భక్తులు అభిషేక సేవలో స్వామివారిని దర్శించుకున్నారు.

సామాన్యులకూ శ్రీవారి అభిషేక సేవ దర్శనం
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులకు శుక్రవారం అరుదైన అవకాశం లభించింది. 5,850 మంది సామాన్య భక్తులు అభిషేక సేవలో స్వామివారిని దర్శించుకున్నారు.