బీజేపీకి దక్కేవి ఒకటి రెండు సీట్లే.. పంజాబ్ సీఎం లిఖితపూర్వక జోస్యం
బీజేపీకి దక్కేవి ఒకటి రెండు సీట్లే.. పంజాబ్ సీఎం లిఖితపూర్వక జోస్యం
పంజాబ్లో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కలిసి పది సీట్లకు మించి గెలవలేవని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ జోస్యం చెప్పారు. లిఖితపూర్వకమైన లెక్కలతో ఆయన ఈ జోస్యం చెప్పడం విశేషం.
పంజాబ్లో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కలిసి పది సీట్లకు మించి గెలవలేవని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ జోస్యం చెప్పారు. లిఖితపూర్వకమైన లెక్కలతో ఆయన ఈ జోస్యం చెప్పడం విశేషం.