ముషీరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో సౌలతులు కల్పించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను పెంచాలే తప్ప తగ్గించొద్దన్నారు. పనులు ఆగిపోయిన ముషీరాబాద్ సర్కారు బడిని ఎస్ఎఫ్ఐ నాయకులతో కలిసి గురువారం పరిశీలించారు.
ముషీరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో సౌలతులు కల్పించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను పెంచాలే తప్ప తగ్గించొద్దన్నారు. పనులు ఆగిపోయిన ముషీరాబాద్ సర్కారు బడిని ఎస్ఎఫ్ఐ నాయకులతో కలిసి గురువారం పరిశీలించారు.