రికార్డు సృష్టించిన జియో.. తొలిసారి రూ.30వేల కోట్ల ప్రాఫిట్: ఆకాశ్ అంబానీ

2025-26 ఆర్థిక సంవత్సరంలో జియోకు రూ.30,000 కోట్ల ఆదాయం సమకూరినట్లు రిలయన్స్ జియో ఇన్ ఫ్రాకామ్ చైర్మన్, జియో ప్లాట్ ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ అంబానీ తెలిపారు.

రికార్డు సృష్టించిన జియో.. తొలిసారి రూ.30వేల కోట్ల ప్రాఫిట్: ఆకాశ్ అంబానీ
2025-26 ఆర్థిక సంవత్సరంలో జియోకు రూ.30,000 కోట్ల ఆదాయం సమకూరినట్లు రిలయన్స్ జియో ఇన్ ఫ్రాకామ్ చైర్మన్, జియో ప్లాట్ ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ అంబానీ తెలిపారు.