హత్య కేసులో 13 మందికి యావజ్జీవం

పాతకక్షల నేపథ్యంలో దారికాచి వ్యక్తిని హత్య చేసిన కేసులో 13 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ఆరవ అదనపు న్యాయాధికారి వి.భవాని మార్కాపురం కోర్టులో తీర్పు చెప్పారు. 2017 మే 17న జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

హత్య కేసులో 13 మందికి యావజ్జీవం
పాతకక్షల నేపథ్యంలో దారికాచి వ్యక్తిని హత్య చేసిన కేసులో 13 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ఆరవ అదనపు న్యాయాధికారి వి.భవాని మార్కాపురం కోర్టులో తీర్పు చెప్పారు. 2017 మే 17న జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.