2047 నాటికి రాష్ట్రాన్ని నం.1 చేస్తాం: సీఎస్‌

2047-విజన్‌తో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంకల్పమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు.

2047 నాటికి రాష్ట్రాన్ని నం.1 చేస్తాం: సీఎస్‌
2047-విజన్‌తో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంకల్పమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు.