2.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

ఖరీఫ్‌ 2025-26 సీజన్‌లో నేటివరకు జిల్లాలో 360 రైతు సేవా కేంద్రాల ద్వారా 2.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం 41,275 మంది రైతుల నుంచి సేకరించామని పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్‌ జిల్లా మేనేజరు బి.శాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

2.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ
ఖరీఫ్‌ 2025-26 సీజన్‌లో నేటివరకు జిల్లాలో 360 రైతు సేవా కేంద్రాల ద్వారా 2.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం 41,275 మంది రైతుల నుంచి సేకరించామని పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్‌ జిల్లా మేనేజరు బి.శాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.