నితీష్ కుమార్‌ హిజాబ్ లాగిన మహిళకు బంపరాఫర్.. రూ.3 లక్షల జీతంతో ప్రభుత్వ ఉద్యోగం

హిజాబ్ వివాదంతో ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ముస్లిం మహిళా డాక్టర్ నుస్రత్ పర్వీన్.. చుట్టూ ఇప్పుడు బిహార్, జార్ఖండ్ రాజకీయాలు తిరుగుతున్నాయి. నుస్రత్ పర్వీన్‌ వేసుకున్న హిజాబ్‌ను బిహార్ సీఎం నితీష్ కుమార్ లాగేయడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ డాక్టర్‌కు జార్ఖండ్ సర్కార్ భారీ జాబ్ ఆఫర్ ఇచ్చింది. నెలకు రూ.3 లక్షల జీతంతో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. దీంతో ఆమె డైలామాలో పడిపోయింది.

నితీష్ కుమార్‌ హిజాబ్ లాగిన మహిళకు బంపరాఫర్.. రూ.3 లక్షల జీతంతో ప్రభుత్వ ఉద్యోగం
హిజాబ్ వివాదంతో ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ముస్లిం మహిళా డాక్టర్ నుస్రత్ పర్వీన్.. చుట్టూ ఇప్పుడు బిహార్, జార్ఖండ్ రాజకీయాలు తిరుగుతున్నాయి. నుస్రత్ పర్వీన్‌ వేసుకున్న హిజాబ్‌ను బిహార్ సీఎం నితీష్ కుమార్ లాగేయడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ డాక్టర్‌కు జార్ఖండ్ సర్కార్ భారీ జాబ్ ఆఫర్ ఇచ్చింది. నెలకు రూ.3 లక్షల జీతంతో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. దీంతో ఆమె డైలామాలో పడిపోయింది.