Union Minister Pemmasani: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు: కేంద్ర మంత్రి పెమ్మసాని
గుంటూరు రైల్వే డివిజన్లో అభివృద్ధి పనులు వేగవంతమవుతున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. తెనాలిలో వందే భారత్ రైళ్లు ఆపాలన్న కోరిక సాకారం..