పలాస మండలం వీరరామచంద్రాపురం, పెదంచలకు చెందిన అయ్యప్ప భక్తులు గతనెల 26న శబరి మలకు వెళ్లి తిరిగి వస్తుండగా.. తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడి కక్కడే ఇద్దరు మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే.
పలాస మండలం వీరరామచంద్రాపురం, పెదంచలకు చెందిన అయ్యప్ప భక్తులు గతనెల 26న శబరి మలకు వెళ్లి తిరిగి వస్తుండగా.. తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడి కక్కడే ఇద్దరు మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే.