పట్నంలో పుస్తకాల పండుగ షురూ..ఈసారి ఇవీ ప్రత్యేకతలు

హైదరాబాద్​ఎన్టీఆర్​స్టేడియంలో 38వ నేషనల్​బుక్​ఫెయిర్ ఘనంగా ప్రారంభమైంది. ఈసారి లోకకవి అందెశ్రీ పేరుతో డిసెంబర్19 నుంచి 29 వరకు నిర్వహించనున్న పుస్తకాల పండుగను మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య​అతిథిగా హాజరై శుక్రవారం ప్రారంభించారు.

పట్నంలో పుస్తకాల పండుగ షురూ..ఈసారి ఇవీ ప్రత్యేకతలు
హైదరాబాద్​ఎన్టీఆర్​స్టేడియంలో 38వ నేషనల్​బుక్​ఫెయిర్ ఘనంగా ప్రారంభమైంది. ఈసారి లోకకవి అందెశ్రీ పేరుతో డిసెంబర్19 నుంచి 29 వరకు నిర్వహించనున్న పుస్తకాల పండుగను మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య​అతిథిగా హాజరై శుక్రవారం ప్రారంభించారు.