3 కొత్త కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్గా జయేశ్ రంజన్
రాష్ట్రంలో పరిపాలనాపరంగా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ, మరికొందరికి కీలకమైన అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.