టీ20 వరల్డ్ కప్కే అసలైన మజా.. భారత్తో మ్యాచ్కు పాక్ ఓకే
టీ20 వరల్డ్ కప్కే అసలైన మజా.. భారత్తో మ్యాచ్కు పాక్ ఓకే
క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. టీ20 వరల్డ్ కప్కే అసలైన మజా ఇచ్చే ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్పై నెలకొన్న నీలినీడలు తొలగిపోయాయి. ఈ నెల 15న కొలంబోలో జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ను బాయ్కాట్ చేయాలన్న నిర్ణయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. టీ20 వరల్డ్ కప్కే అసలైన మజా ఇచ్చే ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్పై నెలకొన్న నీలినీడలు తొలగిపోయాయి. ఈ నెల 15న కొలంబోలో జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ను బాయ్కాట్ చేయాలన్న నిర్ణయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.