‘30 ఏళ్ల ఇండస్ట్రీ ఇక్కడ. ఈ సీటులో కూర్చుని ఎన్నో చూశాం. జీపు ఫైట్ వ్యవహారంలో ఆ యువకులు ఏం చేశారో ప్రపంచమంతా చూసింది’ అని విజయవాడ నాలుగో అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారి యు.రామ్మోహన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘30 ఏళ్ల ఇండస్ట్రీ ఇక్కడ. ఈ సీటులో కూర్చుని ఎన్నో చూశాం. జీపు ఫైట్ వ్యవహారంలో ఆ యువకులు ఏం చేశారో ప్రపంచమంతా చూసింది’ అని విజయవాడ నాలుగో అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారి యు.రామ్మోహన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.