Andhra: ప్రియుడితో కలిసి పాపం చేసిన పవిత్ర.. కట్ చేస్తే, జీవిత ఖైదు.. అసలేం జరిగిందంటే..

చిత్తూరు జిల్లా రామకుప్పంలో జరిగిన చిన్నారుల దారుణ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారనే కారణంతో ఇద్దరు కన్న కొడుకులను హత్య చేసిన తల్లి పవిత్రకు జీవిత ఖైదు విధించింది. 2017లో జరిగిన ఈ ఘటనలో, తన ప్రియుడు వేమన్నతో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలనే ఉద్దేశంతో పవిత్ర తన 6 ఏళ్ల, 3 ఏళ్ల పిల్లలను ఉరి వేసి చంపినట్లు విచారణలో తేలింది.

Andhra: ప్రియుడితో కలిసి పాపం చేసిన పవిత్ర.. కట్ చేస్తే, జీవిత ఖైదు.. అసలేం జరిగిందంటే..
చిత్తూరు జిల్లా రామకుప్పంలో జరిగిన చిన్నారుల దారుణ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారనే కారణంతో ఇద్దరు కన్న కొడుకులను హత్య చేసిన తల్లి పవిత్రకు జీవిత ఖైదు విధించింది. 2017లో జరిగిన ఈ ఘటనలో, తన ప్రియుడు వేమన్నతో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలనే ఉద్దేశంతో పవిత్ర తన 6 ఏళ్ల, 3 ఏళ్ల పిల్లలను ఉరి వేసి చంపినట్లు విచారణలో తేలింది.