9 నుంచి సత్యసాయి దీక్షలు

సత్యసాయిబాబా వందో పుట్టిన రోజును పురస్కరించు కుని భక్తులు ఈనెల 8వ తేదీ నుంచి 21 రోజుల పాటు దీక్షలు చేపట్టి 29న గురుపౌర్ణమి నాడు విరమిస్తారని సత్యసాయి సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు రఘుపాత్రుని లక్ష్మణరావు తెలిపారు.

9 నుంచి సత్యసాయి దీక్షలు
సత్యసాయిబాబా వందో పుట్టిన రోజును పురస్కరించు కుని భక్తులు ఈనెల 8వ తేదీ నుంచి 21 రోజుల పాటు దీక్షలు చేపట్టి 29న గురుపౌర్ణమి నాడు విరమిస్తారని సత్యసాయి సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు రఘుపాత్రుని లక్ష్మణరావు తెలిపారు.