వరుస పరాజయాలతో డీలా పడ్డ అమీర్ ఖాన్ తన తదుపరి చిత్రం విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గతంలో బ్లాక్బస్టర్ అయిన త్రీ ఇడియట్స్ సినిమాకి సీక్వెల్గా ఫోర్ ఇడియట్స్ తీయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కెరీర్ను తిరిగి గాడిలో పెట్టేందుకు అమీర్, దర్శకుడు రాజ్కుమార్ హిరానీతో కలిసి ఈ ప్రయత్నం చేస్తున్నారు.
వరుస పరాజయాలతో డీలా పడ్డ అమీర్ ఖాన్ తన తదుపరి చిత్రం విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గతంలో బ్లాక్బస్టర్ అయిన త్రీ ఇడియట్స్ సినిమాకి సీక్వెల్గా ఫోర్ ఇడియట్స్ తీయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కెరీర్ను తిరిగి గాడిలో పెట్టేందుకు అమీర్, దర్శకుడు రాజ్కుమార్ హిరానీతో కలిసి ఈ ప్రయత్నం చేస్తున్నారు.