Andhra News: భర్తగా, తండ్రిగా ఓడిపోయా.. కూతురు జాగ్రత్త..! కన్నీళ్లు పెట్టిస్తున్న సివిల్ ఇంజనీర్ లాస్ట్ మెసేజ్!
Andhra News: భర్తగా, తండ్రిగా ఓడిపోయా.. కూతురు జాగ్రత్త..! కన్నీళ్లు పెట్టిస్తున్న సివిల్ ఇంజనీర్ లాస్ట్ మెసేజ్!
విశాఖలో షిప్పింగ్ కంపెనీ చీఫ్ ఇంజనీర్ హర్షవర్ధన్ స్టాక్ మార్కెట్ నష్టాలు, రూ.36 లక్షల అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. తాను కొడుకుగా, తండ్రిగా, భర్తగా విఫలమయ్యానని భార్యకు సందేశం పంపి, దువ్వాడ రైల్వేస్టేషన్ వద్ద రైలు కిందపడ్డారు. భార్య పోలీసులకు సమాచారం ఇవ్వగా, దర్యాప్తులో ఆర్థిక ఇబ్బందులే కారణమని తేలింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
విశాఖలో షిప్పింగ్ కంపెనీ చీఫ్ ఇంజనీర్ హర్షవర్ధన్ స్టాక్ మార్కెట్ నష్టాలు, రూ.36 లక్షల అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. తాను కొడుకుగా, తండ్రిగా, భర్తగా విఫలమయ్యానని భార్యకు సందేశం పంపి, దువ్వాడ రైల్వేస్టేషన్ వద్ద రైలు కిందపడ్డారు. భార్య పోలీసులకు సమాచారం ఇవ్వగా, దర్యాప్తులో ఆర్థిక ఇబ్బందులే కారణమని తేలింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.