Andhra Pradesh: ఏపీలో మరో కొత్త పథకం.. ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.25 వేలు.. రెడీగా ఉండండి..
Andhra Pradesh: ఏపీలో మరో కొత్త పథకం.. ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.25 వేలు.. రెడీగా ఉండండి..
ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. త్వరలోనే వారందరికీ ఒక్కొక్కరికీ రూ.25 వేలు అందించనుంది. ప్రస్తుతం పథకం అమలు కోసం విధివిధానాలు సిద్దం చేస్తోంది. అనంతరం దరఖాస్తులు ఆహ్వానించి లబ్దిదారుల లిస్ట్ ప్రిపేర్ చేయనుంది. ఆ తర్వాత డబ్బులు జమ చేయనుంది.
ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. త్వరలోనే వారందరికీ ఒక్కొక్కరికీ రూ.25 వేలు అందించనుంది. ప్రస్తుతం పథకం అమలు కోసం విధివిధానాలు సిద్దం చేస్తోంది. అనంతరం దరఖాస్తులు ఆహ్వానించి లబ్దిదారుల లిస్ట్ ప్రిపేర్ చేయనుంది. ఆ తర్వాత డబ్బులు జమ చేయనుంది.