బిజినెస్
ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్లో అపోలో మైక్రోకు 41 శాతం వాటా
రక్షణ రంగానికి చెందిన రెండు హైదరాబాద్ లిస్టెడ్ కంపెనీల మధ్య కొనుగోలు ఒప్పందం కుదిరింది....
టీసీఎస్ లాభం రూ.13,349 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) జూన్తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ1)...
ఐటీ రంగంలో సైలెంట్ లేఆఫ్స్!
భారత ఐటీ రంగంలో సైలెంట్ లేఆఫ్స్ చోటుచేసుకుంటున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి....
రోజంతా నిలకడగా రాణించి, చివరికి లాభాల్లోనే ముగిసిన సూచీలు
భారత స్టాక్ మార్కెట్లు గురువారం నాటి ట్రేడింగ్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాయి....
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
గత రెండ్రోజులుగా తగ్గుదల నమోదు చేసిన బంగారం ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. గురువారం...
నష్టాల నుంచి కోలుకున్న సూచీలు.. 500 పాయింట్లకు పైగా లాభపడిన...
బుధవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు గురువారం కోలుకున్నాయి. లాభాలతో ప్రారంభమయ్యాయి....
మరింతగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
అంతర్జాతీయ భౌగోళిక కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మరింత తగ్గుదల నమోదు చేశాయి. గురువారం...
స్వల్పంగా తగ్గిన బంగారం ధర
బంగారం ధరల పతనం కొనసాగుతోంది. వరుసగా తగ్గుముఖం పడుతున్న పసడి ధరలు.. శుక్రవారం కూడా...
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి. మొన్నటి వరకు (బుధవారం) వరకు...
ముచ్చటగా మూడో రోజూ లాభాలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాల్లో పయనించాయి. శుక్రవారం ట్రేడింగ్లో...
ఒక్క రక్తపు చుక్కతో క్యాన్సర్ గుట్టురట్టు
క్యాన్సర్ టెస్టులు మరింత సులభం కానున్నాయి. ఒక్క రక్తపు బొట్టుతో శరీరంలో క్యాన్సర్...
గ్లోబల్ ఏఐ కమిషన్లో అంబానీ, మిట్టల్
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, ఎయిర్టెల్ అధిపతి సునీల్ మిట్టల్కు...
లాభాల్లో దేశీయ సూచీలు.. 375 పాయింట్ల పైకి సెన్సెక్స్..
రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ సెక్టార్ భారీ లాభాలు ఆర్జించనుందనే అంచనాలు వెలువడిన నేపథ్యంలో...
పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
ఈ రోజు (సోమవారం) బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై...
చమురు ఉత్పత్తిని పెంచాలని ఒపెక్ ప్లస్ నిర్ణయం
పశ్చిమాసియాలో ఉద్రిక్తత తగ్గిన నేపథ్యంలో ముడి చమురు ఉత్పత్తి పెంచాలని ఒపెక్ ప్లస్...
మైక్రోసాఫ్ట్లో మళ్లీ లేఆఫ్స్.. 4,800 మంది ఉద్యోగుల తొలగింపు
మైక్రోసాఫ్ట్లో మరోసారి లేఆఫ్స్ జరిగాయి. దాదాపు 4,800 మంది ఈసారి ఉద్వాసనకు గురయ్యారు....