CRICKET: విజేత రాయలచెరువు జట్టు

మండలకేంద్రంలో సోమవారం ఉత్కంఠ భరితంగా సాగిన యాడికి ప్రీమియర్‌లీగ్‌ క్రికెట్‌ లీగ్‌ పోటీల్లో రాయలచెరువు జట్టు విజేతగా నిలిచింది. ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి జన్మదినాల వేడుకలను పురస్కరించుకొని యాడికి ప్రీమియర్‌లీగ్‌ నిర్వహించారు. పదిరోజులుగా పోటీలు జరిగాయి.

CRICKET: విజేత రాయలచెరువు జట్టు
మండలకేంద్రంలో సోమవారం ఉత్కంఠ భరితంగా సాగిన యాడికి ప్రీమియర్‌లీగ్‌ క్రికెట్‌ లీగ్‌ పోటీల్లో రాయలచెరువు జట్టు విజేతగా నిలిచింది. ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి జన్మదినాల వేడుకలను పురస్కరించుకొని యాడికి ప్రీమియర్‌లీగ్‌ నిర్వహించారు. పదిరోజులుగా పోటీలు జరిగాయి.