Hyderabad: భార్యను కాదని.. వేరే మహిళను పెళ్లి చేసుకున్న భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కైతలాపూర్‌లో చోటుచేసుకున్న తల్లి, ఇద్దరు చిన్నారుల మృతి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం స్రవంతి అనే మహిళ తన ఇద్దరు కుమారులకు ఉరేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టి కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు.

Hyderabad: భార్యను కాదని.. వేరే మహిళను పెళ్లి చేసుకున్న భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కైతలాపూర్‌లో చోటుచేసుకున్న తల్లి, ఇద్దరు చిన్నారుల మృతి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం స్రవంతి అనే మహిళ తన ఇద్దరు కుమారులకు ఉరేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టి కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు.