Hyderabad: వర్ష బీభత్సం.. హైదరాబాద్లో ఇద్దరు యువకులు మృతి.. అసలు ఏం జరిగిందంటే?
Hyderabad: వర్ష బీభత్సం.. హైదరాబాద్లో ఇద్దరు యువకులు మృతి.. అసలు ఏం జరిగిందంటే?
హైదరాబాద్లో ఒక్కసారిగా మారిన వాతావరణ బీభత్సం సృష్టించింది. నగరంలో కురిసిన భారీ వర్షానికి పాతబస్తీ ప్రాంతంలో విద్యుత్ తీగలు తెగిపడి.. ఇద్దరు యువకులు కరెంట్ షాక్కు గురయ్యారు. హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే వారిద్దరూ మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
హైదరాబాద్లో ఒక్కసారిగా మారిన వాతావరణ బీభత్సం సృష్టించింది. నగరంలో కురిసిన భారీ వర్షానికి పాతబస్తీ ప్రాంతంలో విద్యుత్ తీగలు తెగిపడి.. ఇద్దరు యువకులు కరెంట్ షాక్కు గురయ్యారు. హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే వారిద్దరూ మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.