kumaram bheem asifabad- గడువులోగా డిజిటలైజేషన్‌ పూర్తి చేయాలి

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ ప్రక్రియ వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల అదనపు కమిషనర్‌ పవన్‌కుమార్‌ అన్నారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎలకో్ట్రరల్‌ అధికారి సుదర్శణ్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్‌లు, ఆర్డీవోలతో వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు.

kumaram bheem asifabad- గడువులోగా డిజిటలైజేషన్‌ పూర్తి చేయాలి
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ ప్రక్రియ వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల అదనపు కమిషనర్‌ పవన్‌కుమార్‌ అన్నారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎలకో్ట్రరల్‌ అధికారి సుదర్శణ్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్‌లు, ఆర్డీవోలతో వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు.