kumaram bheem asifabad-బంగ్లాదేశీ వలసదారుల కలకలం

పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం, బంగ్లాదేశ్‌కు చెందిన వారు ఈ ప్రాంతాన్ని విడిచి పెట్టి పోవాలన్న స్పష్టమైన ఆదేశాలు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం జారీ చేయడంతో కొంత మంది కాగజ్‌నగర్‌ వైపు రావడం కలకలం రేపుతోంది. ఐదు రోజుల క్రితం కాగజ్‌నగర్‌ ఈసుగాం ఎస్సై ఆధ్వర్యంలో క్యాంపులో 12లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో బంగ్లాదేశ్‌కు చెందిన ఎనిమిది మందిని గుర్తించారు.

kumaram bheem asifabad-బంగ్లాదేశీ వలసదారుల కలకలం
పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం, బంగ్లాదేశ్‌కు చెందిన వారు ఈ ప్రాంతాన్ని విడిచి పెట్టి పోవాలన్న స్పష్టమైన ఆదేశాలు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం జారీ చేయడంతో కొంత మంది కాగజ్‌నగర్‌ వైపు రావడం కలకలం రేపుతోంది. ఐదు రోజుల క్రితం కాగజ్‌నగర్‌ ఈసుగాం ఎస్సై ఆధ్వర్యంలో క్యాంపులో 12లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో బంగ్లాదేశ్‌కు చెందిన ఎనిమిది మందిని గుర్తించారు.