Peddapalli: ఆకలి రాష్ట్రంగా మారుస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

మంథని, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పాలనలో అన్నపూర్ణగా ఉన్న తెలం గాణ రాష్ట్రాన్ని ఆకలిరాష్ట్రంగా మారుస్తున్న ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కుతుందని మాజీఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు.

Peddapalli: ఆకలి రాష్ట్రంగా మారుస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
మంథని, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పాలనలో అన్నపూర్ణగా ఉన్న తెలం గాణ రాష్ట్రాన్ని ఆకలిరాష్ట్రంగా మారుస్తున్న ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కుతుందని మాజీఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు.