T20 World Cup 2026: ఇండియాలో ఆడతారా..? ఐదుగురు పేసర్లతో బంగ్లాదేశ్.. టీ20వరల్డ్ కప్‌కు జట్టు ప్రకటన

ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆదివారం (జనవరి 4) తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యుల జట్టుకు లిటన్ దాస్ నాయకత్వం వహించనున్నాడు. మహమ్మద్ సైఫ్ హసన్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు.

T20 World Cup 2026: ఇండియాలో ఆడతారా..? ఐదుగురు పేసర్లతో బంగ్లాదేశ్.. టీ20వరల్డ్ కప్‌కు జట్టు ప్రకటన
ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆదివారం (జనవరి 4) తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యుల జట్టుకు లిటన్ దాస్ నాయకత్వం వహించనున్నాడు. మహమ్మద్ సైఫ్ హసన్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు.