IND vs NZ: కెప్టెన్, వైస్ కెప్టెన్ వచ్చేశారు.. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు భారత జట్టు ప్రకటన
న్యూజిలాండ్తో జరగనున్న వన్డే సిరీస్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును శనివారం (జనవరి 3) ఎంపిక చేసింది.