TD P: అర్హులందరికీ భరోసా పింఛన్లు

ఎన్డీఏ ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతిఒక్కరికి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను అందజేస్తోందని టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు నాగేంద్రకుమార్‌, ఏపీ సీడ్స్‌ కార్పొరేషన డైరెక్టర్‌ కమతం కాటమయ్య పేర్కొన్నారు. ధర్మవరం పట్టణంలోని ఇందిరానగర్‌, పీఆర్‌టీ వీధులలో బుఽధవారం పిం ఛన్ల, స్మార్ట్‌ రేషనకార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించా రు.

TD P: అర్హులందరికీ భరోసా పింఛన్లు
ఎన్డీఏ ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతిఒక్కరికి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను అందజేస్తోందని టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు నాగేంద్రకుమార్‌, ఏపీ సీడ్స్‌ కార్పొరేషన డైరెక్టర్‌ కమతం కాటమయ్య పేర్కొన్నారు. ధర్మవరం పట్టణంలోని ఇందిరానగర్‌, పీఆర్‌టీ వీధులలో బుఽధవారం పిం ఛన్ల, స్మార్ట్‌ రేషనకార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించా రు.